KNR: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 172 దరఖాస్తులు అందగా, వాటిని పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు'


