MDK: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమల్లో ఉంటాయని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: SP


