PLD: నరసరావుపేట సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని జిల్లా APJAC అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. వేతన బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించడంతో పాటు కొత్త PRC ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల డిమాండ్లపై తక్షణమే చర్చలు జరపాలి'


