సత్యసాయి: బెంగళూరులో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధనరెడ్డి తనయుడు జయవర్ధన్ రెడ్డి - శ్రావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్కు మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆయన నూతన వధూవరులను కలసి పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. వధూవరుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని మంత్రి ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జయవర్ధన్ రెడ్డి జంటను ఆశీర్వదించిన మంత్రి


