హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వేకు అధికారుల ఏర్పాట్లు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను నిర్వహించేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని రైతులు వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించారు. దానికి బదులు పత్తి, జొన్న, మొక్కజొన్న, సెనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు.