హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తంబళ్లపల్లెలో శంకర్ యాదవ్ తొలి పర్యటన

అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బి.కొత్తకోట, పీటీఎం, మొలకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల్లో టీడీపీ జెండాలను ఆవిష్కరించి, పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.