ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల వారీగా శుక్రవారం వార్డు సభలు ముమ్మరంగా సాగాయి. ఈ సభల్లో స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, నగర అభివృద్ధిపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. ప్రజా భాగస్వామ్యంతోనే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
ఖమ్మంలో ముమ్మరంగా వార్డు సభలు.!


