కోడిగుడ్డు ధర కొండెక్కింది. పౌల్ట్రీ వద్ద గుడ్డు ధర రూ.7 ఉంటే.. రిటైల్ మార్కెట్లో రూ.8.50-రూ.9 దాకా ఉంది. 40% ధర పెరిగింది. దీనికి ఇథనాల్ పెట్రోలే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇథనాల్ తయారీకి చెరుకు పంటతోపాటు మొక్కజొన్న వాడుతున్నారు. పౌల్ట్రీల్లో వాడే మొక్కజొన్నను ఇథనాల్ కేంద్రాలకు తరలించడంతో ధరలు పెరిగాయి. ఫీడ్ ధర పెరగడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి.
వ్యాపారం
ఇథనాల్ పెట్రోల్ ఎఫెక్ట్.. పెరిగిన గుడ్ల ధరలు


