VKB: పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి MPPSప్రభుత్వ పాఠశాలలో గురువారం మ. 2 తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో సుమారు 90 మంది విద్యార్థులు ఉండగా గురువారం మధ్యాహ్నం మహబూబ్ అనే ఉపాధ్యాయుడు ఒక్కరే పాఠశాలను మేనేజ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రావడం గమనార్హం.
తెలంగాణ
మధ్యాహ్నం తర్వాత ఉపాధ్యాయుల డుమ్మా...!


