అల్లూరి జిల్లా: పాడేరు నియోజకవర్గంలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల గ్రామంలోని టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో బూదరాళ్ల పంచాయతీ అధ్యక్షుడు చంద్రరావు,పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
బుదరాళ్ల గ్రామంలో టీడీపీ ఇంటింటి ప్రచారం


