హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో 30న ఐఏఎల్ న్యాయ సదస్సు

కోనసీమ: జిల్లా ముఖ్య కేంద్రం అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్‌లో ఈ నెల 30న ఐఏఎల్ జిల్లా న్యాయ సదస్సు నిర్వహించనున్నారు. ఆస్తి చట్టాలు, సవరించిన నిశ్చయాత్మక ఉపశమన చట్టంపై చర్చ జరగనుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, లా విద్యార్థులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు ఎండీ. అజామ్ గురువారం కోరారు.