హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పన్నూరులో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు

CTR: విజయపురం మండలం పన్నూరు కు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గుంత ఏర్పడడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దృష్టికి రావడంతో, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సంభంధిత అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు అవసరమైన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే భానుకు కృతజ్ఞతలు తెలిపారు.