GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. 42 మంది లబ్ధిదారులకు రూ.53,90,468 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


