హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో ధర్నా

NZB: టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్​లో ధర్నా చేపట్టనున్నట్లు మంగళవారం వివరించారు. ఆరు పెండింగ్​ డీఏలను విడుదల చేయాలని.. రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ. 2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్​ చేశారు. సీపీఎస్​ను రద్దు చేసి, ఓపీఎస్​ను వెంటనే అమలు చేయాలన్నారు.