విజయనగరం 26వ డివిజన్కి చెందిన వైసీపీ నాయకులు లొడగల బుజ్జి, సబ్బి రమేష్, లొడగల నరేష్, జామి కొండమ్మ, పట్నాల శివతో పాటు 60 కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు


