KDP: జిల్లా కార్పొరేషన్ అభివృద్ధికి సుమారు రూ.200 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని కమిషనర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్ల అభివృద్ధి చేపడతామన్నారు. టెండర్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. క్లీన్ కడప కోసం తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కడప అభివృద్ధికి భారీ నిధులు: కమిషనర్


