KRNL: సుంకేశ్వరి గ్రామంలోని సచివాలయం సమీప ప్రధాన రహదారిలో కల్వర్టుకు రంధ్రం ఏర్పడింది. రాత్రులు ప్రయాణించేవారికి కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
కల్వర్టుకు రంధ్రం..పొంచిన ఉన్న ప్రమాదం


