హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్

KDP: బద్వేలు మండలం చింతపూతయపల్లిలో శానిటేషన్‌ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.కృష్ణ పరిశీలించారు. నీటి ప్లాంట్‌ నిర్వహణ, స్వచ్ఛమైన నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పారిశుధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని సూచించారు.