NTR: మైలవరంలో 2026 కిషన్ మేళా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ హాజరుకానున్నారు. కాగా పకృతి వ్యవసాయ సహాయకులు దివ్య భాగ్యలక్ష్మి, చిరు ధాన్యాలను ముగ్గుగా మలచి అద్భుతంగా ప్రదర్శించారు. వరి పంటలలో, చిరుధాన్యాలను పండించడం, గోంగూర, పత్తి, కలక పండించడం వంటివి ముగ్గులో ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మైలవరంలో కిషన్ మేళా..!


