హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేశ్

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్టుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమ రంగంలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.