విశాఖలోని సాగర్ నగర్ రోడ్డులో మంగళవారం ఉదయం బైక్ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టిన ఘటనలో వెనుక కూర్చున్న రాడిసన్ బ్లూ హోటల్ మహిళా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడటంతో KGHకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరిలోవ CI శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టును ఢీ కొట్టిన బైక్.. యువతి మృతి


