SRD: బొల్లారం డివిజన్ బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఊరేగింపును ప్రారంభించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు


