MDK: చిన్నశంకరంపేట పీఏసీఎస్కు 555 యూరియా బస్తాలు చేరుకున్నట్లు సీఈవో రమేశ్ తెలిపారు. ఎరువుల కోసం రైతులు ముందుగా రైతు విక్రయాల యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ
యాప్ ద్వారానే యూరియా పంపిణీ: పీఏసీఎస్ సీఈవో


