పల్నాడు జిల్లా రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్జూనియర్ సాఫ్ట్బాల్ జట్టు కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 32 మంది క్రీడాకారులు శిబిరంలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9 వరకు శిక్షణ కొనసాగనుంది. సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొననుంది.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం


