శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా లేదా meekosam.ap.gov.in ద్వారా అర్జీలు ఇవ్వవచ్చని, స్థితి కోసం 1100 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక


