BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి హైదరాబాద్ మణికొండకు చెందిన శ్రీహరి-రాజేశ్వరి దంపతులు ఆదివారం శ్రీరామ లాకెట్తో కూడిన బంగారు గొలుసును విరాళంగా అందించారు. 24 గ్రాముల బరువున్న గొలుసు విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు. దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కానుక సమర్పించారు.
తెలంగాణ
భద్రాచలం స్వామివారికి బంగారు గొలుసు విరాళం


