PLD: నరసరావుపేట నేపాల్లోని పోఖరాలో జరిగిన ఇండోనేపాల్ అండర్-14 ఏరోస్కాటోబాల్ పోటీల్లో నరసరావుపేట కే-రిడ్జ్ స్కూల్ విద్యార్థి కాకర్ల మోక్ష రామ్ చరణ్ భారత్ తరఫున పాల్గొని ఒక బంగారు, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఎమ్మెల్యే అరవింద్ బాబు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు పతకాలతో మోక్ష రామ్ చరణ్


