హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా వేణుగోపాల్

SDPT: బీజేపీ సిద్దిపేట జిల్లా కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా జనగామ వేణుగోపాల్‌రావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకుల సహకారంతో జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.