ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–WGL పట్టభద్రుల MLC స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డా. శ్రీనివాసరావును ముందస్తుగా ప్రకటించింది. జనసేన రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపిస్తానన్నారు . తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పట్టభద్రుల జనసేన MLC అభ్యర్థిగా డా.శ్రీనివాసరావు


