PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని నూతన భద్రగిరి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలిచిపోతోంది. దీంతో రోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'భద్రగిరి ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు'


