BPT: అద్దంకి మండలం శంకవరప్పాడు పరిధిలో పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిల్ లభించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ అనంతరం సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఘటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్కు సంతమాగులూరు ఎస్సై


