E.G: రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక హత్య కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్లను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా.. కోర్టు ఆదేశాలతో రెండు రోజులపాటు కస్టడీకి తీసుకున్న రాజమండ్రి పోలీసులు.. వారి ఇళ్ల వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రియాంక కేసు నిందితులకు రిమాండ్ పొడగింపు


