SKLM: ఆమదాలవలస శక్తి టీమ్ ఇంఛార్జ్ టి అమ్మాజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, సైబర్ భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, చైన్ స్నాచింగ్, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై వివరించారు. అలాగే, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'


