KRNL: కౌతాళం(M) వేలిగనూరు గ్రామంలో వర్షాభావ పరిస్థితులతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పొలాలకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాభావంతో ఎండుతున్న వరి పంట.!


