నవంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను రేపు ఉ.10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20న ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.
భక్తి
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల


