E.G: సీతానగరం మండలంలోని బొబ్బిలంక, జాలిముడి, కాటవరం గ్రామాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని APEPDCL రాజమండ్రి టౌన్ ఆపరేషన్ ఈఈ ఎన్.శామ్యూల్ ఆదివారం తెలిపారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ,వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


