హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైన్ ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కేశినేని

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జైన్ ఆలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆదివారం సందర్శించారు. చాతుర్మాసం సందర్భంగా స్వామీజీ జిన్‌ అగంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. జైన మత సంప్రదాయాలు, చాతుర్మాసం విశిష్టతను తెలుసుకున్నారు. ఎంపీని జైన్‌ పెద్దలు, నాయకులు దీవించారు.