హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అండగా వినూత్న ప్రాజెక్ట్

NGKL: ఉప్పునుంతల పీఏసీఎస్‌ వేరుశనగ రైతులకు అండగా వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. బై-బ్యాక్‌ విధానంలో నాణ్యమైన విత్తనాలు అందించి, పంటను మార్కెట్‌ ధర కంటే క్వింటాకు రూ.1,000 అదనంగా కొనుగోలు చేయనుంది. ఈనెల 17న ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి చేతుల మీదుగా యూనిట్‌ ప్రారంభం కానుంది.