NZB: బోధన్ (M) కల్దుర్కి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. భారత రాజకీయాల్లో నవశకానికి నాంది పలికి, దార్శనిక నాయకత్వంతో దేశ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు, భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయికి ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ
ఘనంగా వాజ్ పెయి వర్ధంతి వేడుకలు


