ప్రకాశం: నాగులుప్పలపాడు మండల అధికారులను అవార్డులు వరించాయి. ఒంగోలు, బాపట్ల, మార్కాపురం జిల్లా కేంద్రాలలో జరిగిన పరేడ్లో 8 మంది అవార్డులు అందుకున్నారు. విద్యుత్ శాఖ నుంచి సత్యనారాయణ, వెలుగు నుంచి APM సంతోశ్, ఉపాధ్యాయులు సావిత్రి, శ్రీనివాసరావు, రెవెన్యూ నుంచి సుధీర్ శివ లావణ్యసుమా పద్మ, వెలుగు డిపార్ట్మెంట్ నుంచి సుబ్బారావు ఉత్తమ అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే గ్రామంలో ఎనిమిది మందికి అవార్డులు


