భారత మహిళల హాకీ జట్టు పురుషుల జట్టుతో పోలిస్తే కొంత వెనుకబడినా, ప్రపంచకప్లో చరిత్ర ఉంది. 1974లో సెమీఫైనల్ చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో రాణి రాంపాల్ నాయకత్వంలో క్వార్టర్స్కు చేరింది. ప్రపంచకప్లో రాణి రాంపాల్ 8 గోల్స్తో భారత తరఫున టాప్స్కోరర్గా ఉంది. ఈసారి సలీమా టెటె సారథ్యంలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
క్రీడలు
అమ్మాయిలకు ఉందా అవకాశం?


