థాయ్లాండ్లో ఫుట్బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపై పిడుగు పడింది. దీంతో 24 ఏళ్ల సోఫన్ అవేయ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
క్రీడలు
ఫుట్బాల్ ఆడుతుండగా ఆటగాడిపై పిడుగు


