శ్రీలంకతో టెస్టు సిరీస్లో బుమ్రా ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతడు.. ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ఈ పేసర్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించింది.
క్రీడలు
శ్రీలంకతో టెస్టు సిరీస్.. బుమ్రా ఖాయమే


