జెనీవా వేదికగా భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్, సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్) మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ పోరు NOV 25 నుంచి DEC 15 మధ్య జరగనుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీపడుతున్న పిన్న వయస్కులుగా గుకేశ, సిందరోవ్ (20 ఏళ్లు) ఘనత సాధించనున్నారు. మొత్తం 14 రౌండ్లు నిర్వహించనుండగా.. మొదట 7.5 పాయింట్లు సాధించిన వారు విజేతలవుతారు.
క్రీడలు
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోరు.. డేట్ ఫిక్స్


