హైదరాబాద్: 28°C
క్రీడలు

స్పెయిన్‌ విజయోత్సవంలో 20 లక్షల మంది!

అర్జెంటీనాను ఓడించి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గెలుచుకున్న స్పెయిన్‌ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. రాజకుటుంబం, ప్రధాని పెడ్రో సాంచెజ్‌లను కలసిన అనంతరం మాడ్రిడ్‌లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో సుమారు 20 లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు. మరోవైపు, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు కూడా స్వదేశంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు.