NTR: కంచికచర్ల (మం) పేరకలపాడు సమీపంలోని MIC కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద ఏపీకే (APK) ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు.
వార్తలు
'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


