BPT: వేమూరు గ్రామంలో పులివర్తి మేరీ ఏసుబాబు శాశ్వత డీలర్గా నిర్వహిస్తున్న చౌకధరల దుకాణం (నెం. 0731002)లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నిల్వల కంటే 772 కేజీల బియ్యం, 20 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు డీలర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్కు నివేదిక సమర్పించారు.
వార్తలు
'వేమూరు చౌకధరల దుకాణంలో సరుకుల తక్కువ'


