KNR: మల్లన్నపల్లి గ్రామంలో గురువారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త మధుకర్ రావు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాధాన్యత, వివిధ రకాల కషాయాల తయారీ విధానాలను వివరించారు. ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, పురుగు నివారణకు ఉపయోగించే నీమాస్త్రం, పై అవగాహన కల్పించారు.
వార్తలు
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన


