ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్వేపై ఎయిర్ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ప్రమాదాన్ని నివారించేందుకు ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ సూచనల మేరకు ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ను విరమించుకుంది. దీంతో ఈ భారీ ప్రమాదం తప్పింది.
వార్తలు
విమానాశ్రయంలో తప్పిన ఘోర ప్రమాదం


