కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది కార్మికులను రక్షించాయి. వయనాడ్లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనక్కంపొయిల్ - కల్లాడి సొరంగం నిర్మాణ పనుల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
వయనాడ్లో విరిగిపడ్డ కొండచరియలు


